అనంతపురం నగరంలో పలు చోట్ల ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. ఈవీఎంలు మొరాయించడమే ఇందుకు ప్రధాన కారణంగా అధికారులు చెప్తున్నారు. దీనిపై పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని నేతలు కోరుతున్నారు.

Read More
Next Story