TIRUMALA || తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం.

శ్రీవారి హుండీ కి రూ.4.88 కోట్లు ఆదాయం;

Update: 2025-06-21 06:43 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.


అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. నిన్న 76,181 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.4.88 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News