కన్యాకుమారి లో ప్రధాని మోదీ ధ్యానం (ఫోటో గ్యాలరీ)

కన్యాకుమారిలో సూర్య ఆర్ఘ్యం ప్రారంచిన ప్రధాని నరేంద్రమోదీ

Update: 2024-05-31 06:52 GMT

తమిళనాడు కన్యాకుమారిలోని వివేకానంద మెమోరియల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం ప్రారంభమయింది. ఇది సూర్యుడికి సూర్యోదయ సమయాన ఆర్ఘ్యమిచ్చారు. ఈ విషయాన్ని బిజెపి ట్వీట్ చేసింది.





  వివేకానంద విగ్రహం ముందు ధ్యాన ముద్రలో ఉన్నారు. కన్యాకుమారిలో 45 గంటల పాటు ధ్యానం చేస్తారు. శనివారం సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యానం కొనసాగనుంది. ఏడో విడత పోలింగ్‌కు ముందు ప్రధాని మోదీ కన్యాకుమారిలో కూర్చున్నారు. ఒక ప్రధాని ఇలా ఎన్నికల సమయంలో ధ్యానానికి కూర్చోవడం విశేషం. ఇది మీడియాకు కనువిందుచేస్తున్నది.



 




 




 




 




 




 




 




 




 








 



 



Tags:    

Similar News