ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్... ... సియాల్ కోట్, లాహోర్ లపై ప్రతిదాడికి దిగిన భారత్

ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నివాసానికి అత్యంత సమీపంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. 20 కి.మీ పరిధిలోనే ఘటన జరగడంతో వెంటనే షరీఫ్ను వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్లోకి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఈ రాత్రి గడిచేసరికి పాకిస్థాన్ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి

Update: 2025-05-08 18:20 GMT

Linked news