తరింపు ప్లాన్స్ రెడీగా ఉంచండి: గుజరాత్ సీఎం
భారత్, పాక్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తం అయిన క్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరించడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కచ్, బనస్కాంత, పటాన్, జామ్నగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వారికి అవసరమైన వస్తువులు, మందులు మరియు ఇంధనం అవసరమైతే ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
Update: 2025-05-10 11:41 GMT