చార్ ధామ్ యాత్ర హెలికాప్టర్ పునఃప్రారంభం

చార్‌దమ్ యాత్ర సజావుగా నడుస్తోందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. చెడు వాతావరణం కారణంగా కొంతకాలంగా హెలికాప్టర్ సర్వీస్ మూసివేయబడిందని ప్రభుత్వం తెలిపింది.

Update: 2025-05-10 08:27 GMT

Linked news