ఉదంపూర్ ఎయిర్ బేస్కి ఏం కాలేదు: ఇండియా
భారత్లోని ఉదంపూర్ ఎయిర్ బేస్కు ధ్వంసం చేశామంటూ పాకిస్థాన్ చేస్తున్న ప్రచారాన్ని భారత్ తిప్పికొట్టింది. ఉదంపూర్ ఎయిర్ బేస్ బాగానే ఉందని, కార్యకలాపాలను కొనసాగిస్తుందని చెప్పారు. పాకిస్థాన్ షేర్ చేస్తున్న వీడియో.. ఇప్పుడున్న పరిస్థితులతో సంబంధం లేదని స్పష్టం చేసింది.
Update: 2025-05-10 08:19 GMT