బీఆర్ఎస్ సీఎం కీలక భేటీ
పాక్తో పరిస్థితులు చేయిదాటుతున్న క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ అలెర్ట్ అయ్యారు. నేపాల్, బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Update: 2025-05-10 08:17 GMT