ఇంట్లోనే ఉండండి.. బయటకు రావొద్దు.. రాజస్థాన్‌లో హైఅలెర్ట్

ఉద్రిక్తతల పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్‌లోని జైసల్మార్‌లో అధికారులు కీలక హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజలంతా కూడా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని చెప్తున్నారు. అంతేకాకుండా తలుపులు, కిటీకీలు అన్నీ మూసేసి ఉంచుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు పోలీస్ వ్యాన్‌లలో తిరుగుతూ ప్రకటనలు చేస్తున్నారు.

Update: 2025-05-10 08:15 GMT

Linked news