జోద్‌పూర్‌లో అలెర్ట్

ఎయిర్ స్ట్రైక్స్ జరిగే ప్రమాదం ఉందని జోద్‌పూర్ కలెక్టర్ అలెర్ట్ ప్రకటించారు. ఏ క్షణమైనా సైరెన్ మోగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ దగ్గర్లో ఉన్న భవనాల్లోకి వెళ్లాలని, రోడ్లపై ఎవరూ ఉండొద్దని హెచ్చరించారు.

Update: 2025-05-10 06:41 GMT

Linked news