సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలుపు.... ... నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలుపు. 8,159 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలుపు.

Update: 2024-06-04 11:13 GMT

Linked news