జగన్‌ మించిన లోకేష్

మంగళగిరి లో పదిహేను రౌండ్లు ముగిసే సరికి 70,077 ఓట్లతో నారా లోకేష్ ముందంజలో ఉన్నారు. పులివెందులలో జగన్‌ కేవలం 61,169 మెజార్టితో గెలుపు సాధించారు.

Update: 2024-06-04 11:07 GMT

Linked news