7000 మెజారిటీతో రాయచోటిలో 20 సంవత్సరాల తర్వాత... ... నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

7000 మెజారిటీతో రాయచోటిలో 20 సంవత్సరాల తర్వాత టిడిపి జెండా పాతిన రాంప్రసాద్ రెడ్డి.

రాయచోటిలో సంబరాలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు.

రాయచోటి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థికి స్వాగతం పలికేందుకు హారతులతో సిద్ధమైన మహిళలు.

Update: 2024-06-04 11:05 GMT

Linked news