చంద్రబాబుకు మోదీ ఫోన్

టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆంధ్రలో కూటమి ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి 161 సీట్లలో విజయం సాధించే దిశగా పయనించడం సంతోషకరమని ప్రధాని మోదీ చెప్పారు.

Update: 2024-06-04 08:01 GMT

Linked news