జగన్ మాత్రమే ముందంజ

సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఆధిక్యతలో ఉండగా, రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా లీడ్ లో ఉన్నారు. నగరిలో టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్, కుప్పంలో ఎన్ చంద్రబాబు నాయుడు, పూతలపట్టులో జర్నలిస్ట్, టిడిపి అభ్యర్థి మురళి, గంగాధర నెల్లూరు లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపా ణి పై టిడిపి అభ్యర్థి థామస్ లీడ్ లో ఉన్నారు

Update: 2024-06-04 04:19 GMT

Linked news